దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాను గత వారం జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రారంభమైన హింసాత్మక నిరసనల్లో ఇప్పటివరకూ 117 మంది చనిపోయారు. గురువారం నిరసన ప్రదర్శనలు మొదలు కాగా.. తర్వాత హింసాత్మకంగా మారాయి. షాపింగ్ మాల్కు నిప్పు పెట్టారు. షాపులను ధ్వంసం చేశారు. దక్షిణాఫ్రికా సోషల్ మీడియాలో విధ్వంసం, నిప్పుపెట్టడానికి సంబంధించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rebyCb
Thursday, July 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment