దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాను గత వారం జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రారంభమైన హింసాత్మక నిరసనల్లో ఇప్పటివరకూ 117 మంది చనిపోయారు. గురువారం నిరసన ప్రదర్శనలు మొదలు కాగా.. తర్వాత హింసాత్మకంగా మారాయి. షాపింగ్ మాల్కు నిప్పు పెట్టారు. షాపులను ధ్వంసం చేశారు. దక్షిణాఫ్రికా సోషల్ మీడియాలో విధ్వంసం, నిప్పుపెట్టడానికి సంబంధించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rebyCb
117 మంది మృతి: సౌతాఫ్రికాలో కొనసాగుతోన్న నిరసన ప్రదర్శనలు
Related Posts:
ఉ.11గం. ఏపీ ఇంటర్ ఫలితాలుఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ … Read More
భద్రాద్రి సీతారామస్వామి తిరు కల్యాణోత్సవాలు... కనువిందుగా గరుడాధివాసం పూజలుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం.. శ్రీ సీతారామస్వామి కొలువైన కమనీయ క్షేత్రం . రాములవారు నడయాడిన రమణీయ క్షేత్రం . భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి వారి వా… Read More
ఏపీలో రికార్డుస్థాయిలో నమోదైన ఓటింగ్ ఏ పార్టీని గెలిపిస్తుందో ?ఏపీ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారు ? ఎవరి పాలన కావాలని కోరుకుంటున్నారు ? అనూహ్యంగా భారీగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైన ఏపీలో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఏ … Read More
ఏపీ పోలింగ్ హింసాత్మకం : టీడీపీ, వైసీపీ సై అంటే సై, పరిస్థితి ఉద్రిక్తం, అదనపు బలగాల మొహరింపుఅమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ కార్యకర్తలు కత్తులు దూయడంతో ఇద్దరు చనిపోయారు. పలు చోట… Read More
ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు కారణమెవరు? మీ కామెంట్ చెప్పండిఅమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నడూలేని విధంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల … Read More
0 comments:
Post a Comment