దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాను గత వారం జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రారంభమైన హింసాత్మక నిరసనల్లో ఇప్పటివరకూ 117 మంది చనిపోయారు. గురువారం నిరసన ప్రదర్శనలు మొదలు కాగా.. తర్వాత హింసాత్మకంగా మారాయి. షాపింగ్ మాల్కు నిప్పు పెట్టారు. షాపులను ధ్వంసం చేశారు. దక్షిణాఫ్రికా సోషల్ మీడియాలో విధ్వంసం, నిప్పుపెట్టడానికి సంబంధించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rebyCb
117 మంది మృతి: సౌతాఫ్రికాలో కొనసాగుతోన్న నిరసన ప్రదర్శనలు
Related Posts:
ఏపీలోకి స్టాండర్డ్ పాస్ ఉన్నా నో ఎంట్రీ .. సరిహద్దుల్లో చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులుఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కట్టడికి ప్రభుత్వం తీవ్ర యత్నం చేసినా కరోనా కంట్రోల్ లోకి రావటం లేదు. ఇప్పటి వరకు 2,355 కేసులు నమోదు కాగా 953 యాక్టివ్ కేసులు ఉ… Read More
జగన్తో కేసీఆర్ రాజీపడ్డారా..? ఎందుకు నోరుమెదపడం లేదు: ఉత్తమ్పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిపై అనుమానం కలుగుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లాక్ డౌన్ వేళ ఏపీ సీఎం జగన్తో చీ… Read More
1340-1173=167.. రైలులో ప్రయాణికుల గల్లంతు, శ్రామిక్ ట్రైన్లో ఘటన..లాక్ డౌన్ వల్ల ఉన్న చోట పనిలేకపోవడంతో... వలసకూలీలు సొంత రాష్ట్రానికి వెళుతున్నారు. అయితే వారి కోసం కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను కూడా నడుపుతోంది. … Read More
R-5: ఏపీ సర్కారుకు హైకోర్టులో షాక్, సర్కారు ఉత్తర్వుల సస్పెన్షన్అమరావతి: హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న నిర్ణయం విషయంలో హైకోర్టు షాకిచ్చింది.… Read More
భారత సంతతి చెఫ్ను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆస్ట్రియా యువరాణి ఆకస్మిక మృతివాషింగ్టన్: భారత సంతతికి చెందిన చెఫ్ను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆస్ఠ్రియా యువరాణి మరియా గాలిట్జీన్(31) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మే 4న హూస్ట… Read More
0 comments:
Post a Comment