Friday, July 16, 2021

భయపడేవారు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు, ఆర్ఎస్ఎస్‌లో చేరండి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: భయపడేవారు కాంగ్రెస్ పార్టీలో అవసరం లేదని, వారంతా ఆర్ఎస్ఎస్‌లో చేరాలని సూచించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. పిరికివారికి పార్టీలో స్థానం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీంతో శుక్రవారం రాహుల్ గాంధీ సమావేశమై మాట్లాడారు. నిర్భయంగా మాట్లాడే ఎంతో మంది ప్రజలు పార్టీ బయట ఉన్నారని, వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించాలన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kqUjfx

Related Posts:

0 comments:

Post a Comment