హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్నిరకాలుగా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు ప్రాధాన్యం తగ్గించడం సరికాదన్నారు. పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ల కేటాయింపులో బీసీలకు ఒక్క సీటు కేటాయించకుండా మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KSwHQy
బీసీలకు అన్యాయం.. కేసీఆర్ను క్షమించరు.. అఖిలపక్షం భేటీలో ధ్వజమెత్తిన నేతలు
Related Posts:
ఘోరం: జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -15మంది దుర్మరణం, 24 మందికి గాయాలుఉత్తరప్రదేశ్ లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణించిన ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వచ్చిన జేసీబీ వాహనాన్ని ఢీకొట్టి, పల్టీ కొట… Read More
CD Girl: మాజీ మంత్రి రాసలీలల కేసు, వాళ్లకు మందస్తు బెయిల్ మంజూరు, ఏం చెబుతారో ? టెన్షన్ !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, పీజీ సుందరి రాసలీలల కేసు వ్యవహారంలో బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు ఎదుర్కోంటున… Read More
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్: త్వరలోనే 4 లక్షల మందికిపైగా కార్డులుహైదరాబాద్: రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యత… Read More
మోదీ మెడలు ఇంకా వంచుదాం -ఫ్రీ వ్యాక్సిన్ -ఇక మారటోరియంపై పోరాడుదాం: 12 మంది సీఎంలకు స్టాలిన్ లేఖలుసుప్రీంకోర్టు మొట్టికాయలు, రాష్ట్రాల వినతులు, ప్రతిపక్షాల విమర్శలు, సామాన్యుల ఛీత్కారాలు.. కారణం ఏదైనప్పటికీ జాతీయ టీకా విధానాన్ని మోదీ సర్కారు మార్చు… Read More
తెలంగాణలో మరో 72 గంటలపాటు వానలు: పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలుహైదరాబాద్: రెండు రోజుల ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రవేశిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో తెలుగు ర… Read More
0 comments:
Post a Comment