హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్నిరకాలుగా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు ప్రాధాన్యం తగ్గించడం సరికాదన్నారు. పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్ల కేటాయింపులో బీసీలకు ఒక్క సీటు కేటాయించకుండా మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KSwHQy
బీసీలకు అన్యాయం.. కేసీఆర్ను క్షమించరు.. అఖిలపక్షం భేటీలో ధ్వజమెత్తిన నేతలు
Related Posts:
ఇలా చేస్తే కచ్చితంగా సినిమా చూస్తా.. చపాక్ వివాదంపై కనిమొళి.. జేఎన్యూలో ఐషేకు పరామర్శజేఎన్యూలో విద్యార్థులపై పాశవిక దాడికి పాల్పడిన వాళ్లపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని, ఇది ఒక్క జేఎన్యూపై జరిగిన దాడి కాదని, దే… Read More
ప్రధాని మోడీకి సీఏఏ సెగ: గౌహతి పర్యటన రద్దు ,ఆల్ అస్సాం స్టూడెంట్స్ వార్నింగ్గౌహతి: అస్సాం రాష్ట్రవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ సెగ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి తాకే అవకాశం ఉంది. జనవరి 1… Read More
విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ కేపిటల్? ఆ రెండు భవనాల్లో సెక్రటేరియట్,క్యాంప్ ఆఫీస్ల ఏర్పాటు?రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలన్నీ దాదాపుగా అభివృద్ది వికేంద్రీకరణనే సూచించడంతో విశాఖలో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది… Read More
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు జనసేన దూరం: కానీ, వారికి పవన్ కళ్యాణ్ మద్దతుహైదరాబాద్: తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసేన పార్టీ ప్రకటించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్… Read More
వేరే దారిలో వెళ్లండి: అంబులెన్స్ ఇట్నుంచి వెళ్లడం కుదరదు: బెంగాల్ బీజేపీ చీఫ్, టీఎంసీ టాక్టిక్స్..కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నడియాలో భారతీయ జనతా పార్టీ ర్యాలీ, సభ జరుగుతోంది. ఆ ర్యాలీలో బీజేపీ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పాల్గొని… Read More
0 comments:
Post a Comment