భానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఛత్తీస్గఢ్పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో కారణంగా విదర్భ, మరాఠ్వాడా మీదుగా ఉత్తర కర్నాటక వరకు 800మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vhb5RV
తెలంగాణకు వర్షసూచన
Related Posts:
హైకోర్టు జడ్జీలపై సోషల్ పోస్టులు- కుట్రకోణంపై సీబీఐ ఆరా- వంతపాడి చిక్కుల్లో వైసీపీఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. దీనిపై అందరూ … Read More
Sabarimala:బోసిపోయిన ఎరుమెలి పట్టణం... ఒకప్పుడు 25వేలు, ఇప్పుడు 700 భక్తులు మాత్రమే..!శబరిమల: శబరిమల సీజన్ ప్రారంభమైందంటే చాలు అక్కడి పరిసరాలన్నీ కిటకిటలాడుతాయి. ఎప్పుడూ వినిపించే డప్పుల మోత, అటు ఇటూ రోడ్డుపై పరుగులు తీసే అలంకరించబడిన వ… Read More
CBI Shock: మాజీ మంత్రికి మసాల దోసె తినిపించిన సీబీఐ, రూ. వేల కోట్ల స్కామ్, ఎటూకాకుండాపోయాడు, పాపం !బెంగళూరు/ న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయల ఐఎంఏ స్కామ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ కు సీబీఐ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మాజీ మంత్రి రోషన్ బ… Read More
ఇండియా-పాకిస్తాన్ ఎల్ఓసీ: పొరపాటున సరిహద్దు దాటినా సరే వెనక్కి తిరిగి రావడం కష్టమేపాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్ ప్రధానమంత్రికి 2005లో ఒక తల్లి రాసిన ఒక లేఖ నా ముందుంది. ఆమె తన కొడుకు ఫరూక్ తిరిగి వస్తాడని మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా… Read More
వైఎస్సార్ మరణంపై రఘునందన్ వివాదాస్పద వ్యాఖ్యలు: వైసీపీ ఓట్లను దూరం చేస్తాయా?: దిద్దుబాటుహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విమర్శల పదును పెరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణల తీవ్రత పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటి… Read More
0 comments:
Post a Comment