గౌహతి: అస్సాం రాష్ట్రవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ సెగ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి తాకే అవకాశం ఉంది. జనవరి 10న గౌహతిలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రావాల్సి ఉంది. అయితే పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటుతుండటంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/303AzCv
ప్రధాని మోడీకి సీఏఏ సెగ: గౌహతి పర్యటన రద్దు ,ఆల్ అస్సాం స్టూడెంట్స్ వార్నింగ్
Related Posts:
టీడిపి సత్తా ఏంటో చూపిస్తాం..! పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న ప్రధాన కార్యదర్శి అరవిందకుమార్ గౌడ్..హైదరాబాద్ : నాయకులు పార్టీ మారినంత మాత్రాన పార్టీ భూస్తాపితం అయ్యే ప్రసక్తే లేదని, తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో మళ్లీ పూర్వవైభవం వస్తుందని టీడిపి ప్… Read More
విద్యార్థినికి లెక్చరర్ ప్రేమ పాఠాలు.. రెండో పెళ్లి.. మొదటి భార్య సీన్లోకి వచ్చి..!అనంతపురం : విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించాల్సింది పోయి వారే దారి తప్పుతున్నారు. ప… Read More
కశ్మీర్లో ఆజాద్కు మరోసారి చుక్కెదురు.. ఎయిర్పోర్టులోనే అడ్డుకున్న పోలీసులుశ్రీనగర్ : కశ్మీర్లో పరిస్థితి సద్దుమణగలేదు. విపక్ష నేతలంతా ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబ… Read More
నేనున్నాంటూ చిదంబరానికి మద్దతు.. డీఎంకే చీఫ్ భరోసా..!ఆయనొక కేంద్రమంత్రి పది సంవత్సరాలపాటు పాటు హోంమంత్రిగా, ఆర్ధిక మంత్రిగా దేశానికి సేవలు అందించారు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. కాని ప్రజలకు … Read More
ఆ కేంద్ర మంత్రులకు సీఎం జగన్..సాయిరెడ్డి షాక్ : టీడీపీ నేతలు ఊహించలేని.. : అమరావతి పైనా అంతేనా..!!ఏపీలోనే కాదు..ఢిల్లీ రాజకీయాల్లోనూ లోపల జరిగే వ్యవహారాలు ఎవరికీ అర్దం కావటం లేదు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన కేంద్ర మంత్రుల స్పం… Read More
0 comments:
Post a Comment