గౌహతి: అస్సాం రాష్ట్రవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ సెగ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి తాకే అవకాశం ఉంది. జనవరి 10న గౌహతిలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రావాల్సి ఉంది. అయితే పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటుతుండటంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/303AzCv
ప్రధాని మోడీకి సీఏఏ సెగ: గౌహతి పర్యటన రద్దు ,ఆల్ అస్సాం స్టూడెంట్స్ వార్నింగ్
Related Posts:
థర్డ్ వేవ్ అనివార్యం.. ఇప్పుడే పర్యాటక ప్రాంతాలు తెరవద్దు: ఐఎంఏకరోనా వైరస్ సెకండ్ వేవ్ భయకంపితులను చేసింది. దాని ఇంపాక్ట్ మాములుగా లేదు. అయితే థర్డ్ వేవ్ అని.. అదీ పిల్లలకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు … Read More
వర్ష బీభత్సం: ఉరుములు, మెరుపులకు 68 మంది మృత్యువాత..దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కేరళ… Read More
Fire at Iraq Covid hospital : కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం... 44 మంది మృతి,67 మందికి గాయాలుఇరాక్లోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందగా 67 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆక్సిజన్ ట్యాంకు పేలుడు వల్లే … Read More
ఆందోళనకరంగా కరోనా విస్తరణ: మరిన్ని లాక్డౌన్లు: సూపర్ స్ప్రెడర్లు ఎవరో కాదు: ఐఎంఎస్సీచెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా మరణాలూ ఇదివరకట్లా భయాందో… Read More
వేర్వేరు కంపెనీల కరోనా వ్యాక్సిన్లు వేసుకుంటే ఏమౌతుంది?: డబ్ల్యూహెచ్ఓ ఫుల్ క్లారిటీజెనీవా: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. భారత్ సహా అన్ని దేశాలు వ్యాక్సిన… Read More
0 comments:
Post a Comment