అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నడూలేని విధంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య ఘర్షణలతో కొన్నిచోట్ల యుద్ధ భూమిని తలపించాయి. టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన గొడవల్లో ఇరు పార్టీల చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు. అర్థరాత్రి వరకు ఉద్రిక్తతలు కొనసాగాయి. ఏపీలో పోలింగ్ రోజున
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ielbgu
ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు కారణమెవరు? మీ కామెంట్ చెప్పండి
Related Posts:
ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మజ్జిగ పరమ ఔషదండా.యం.ఎన్.చార్య, హైదరాబాద్- ఫోన్: 9440611151 మనకు ప్రస్తుతం ఎండలు ఎక్కువ అవుతున్నవి.రాబోయే రోజులలో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఏడాకాలం ఎండలు ఎక్కువగా… Read More
మోడీ, రాహుల్, ఒబామాలకు లేని అరుదైన ట్విట్టర్ రికార్డ్.. సుష్మా స్వరాజ్కున్యూఢిల్లీ: సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఎవరైనా సాయం అడిగితే వెంటనే స్పందిస్తారు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. ఆమె కేంద్ర విదేశాంగ శాఖ … Read More
పెద్దాపురం టిక్కెట్ కోసం జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి సోదరుడుఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన టిక… Read More
టిక్కెట్లపై కేఈ ఫ్యామిలీకి బాబు హామీ, బుట్టాకు సస్పెన్స్: పోటీ ఖాయం... అఖిలకు ఏవీ సుబ్బారెడ్డి షాక్కర్నూలు/అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుసగా ఒక్కో లోకసభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్ల… Read More
చిరంజీవిలా ధైర్యం చేస్తారా?: జనసేన సవాల్ను బాబు-జగన్ స్వీకరిస్తారా, పవన్ కళ్యాణ్ పాటిస్తారా?అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు పథకాల వర్షం కురిపిస్తున్నాయి. బీసీల ఓట్లను ఆకర్షించేందుకు టీడీ… Read More
0 comments:
Post a Comment