ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఉదయలక్ష్మి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉదయలక్ష్మి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ bieap.gov.inలో చూసుకోవచ్చని అధికారులు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6g4C6
ఉ.11గం. ఏపీ ఇంటర్ ఫలితాలు
Related Posts:
రైతు ట్రాక్టర్ ర్యాలీలో ఘర్షణలు: మరోవైపు పోలీసులకు గులాబీలు, రైతులతో భోజనాలున్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజునే తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. పలు చోట్ల రైతులు పోలీసులపై… Read More
అట్టారీ-వాఘా బోర్డర్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు... భారీగా హాజరైన ప్రజలుదేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాయంత్రం భారత్-పాకిస్తాన్ సరిహద్దు పోస్టు అటారీ-వాఘా వద్ద బీటింగ్ రీట్రీట్ ఘనంగా నిర్వహించారు. సైనిక… Read More
ట్రంప్ కొత్త ఇన్నింగ్స్: ప్లోరిడాలో ఆఫీస్ ఓపెన్ -అభిశంసన తప్పదన్న ప్రెసిడెంట్ బైడెన్అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన వారం రోజులకే డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో కొత్త ఆఫీసును ఓపెన్ చేశా… Read More
నిమ్మగడ్డ మరో కీలక నిర్ణయం-ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ సంజయ్- ఏకగ్రీవాలకు చెక్ ?ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న చెప్పినట్ల… Read More
మాకు న్యాయం జరగలేదు .. చంద్రబాబును టార్గెట్ చేసిన ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డిఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. అనవసరంగా తమకు రాజకీయాలు ఆపాదించారు అని ప… Read More
0 comments:
Post a Comment