ఢిల్లీ : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. సీజేఐ ఆదేశం మేరకు త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. జస్టిస్ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటు చేసిన ధర్మాసనం ఒక మహిళా న్యాయమూర్తికి అవకాశం కల్పించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ జస్టిస్ స్వయంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XGleoG
సీజేఐ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు!.. జస్టిస్ బోబ్డే నేతృత్వంలో ధర్మాసనం ఏర్పాటు!
Related Posts:
దుర్ముహూర్తం అంటే ఏమిటీ?మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగా… Read More
ఇలాంటి నిర్ణయాలు చెల్లుబాటు కావు: ప్రకాశ్, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు ఏఏపీ మద్దతున్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు స్పందించాయి. వార్షికాదాయం రూ.8లక… Read More
ఆర్టీజీఎస్ అమేజింగ్ : ఏపికి బ్లెయిర్ ప్రశంసలు ..ఏపిలో ప్రభుత్వం వినూత్నంగా .. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్జీజీఎయస్ కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసలు దక్కాయి. ప్రత్యేకం… Read More
పూర్తిగా చదవండి: నిర్మల సీతారామన్, 'రాహుల్ గాంధీ! మీరు ఏబీసీల నుంచి ప్రారంభించాలి'న్యూఢిల్లీ: హెచ్ఏఎల్ (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) పైన తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్… Read More
ఆది షాకింగ్ నిర్ణయం : అదే ఫైనలా : ఆయన రూటెటు..!వైసిపి లో కలకలం. పార్టీని తొలి నుండి అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ పార్టీని వీడే ఆలోచన. అధినేతకు దగ్గరగా ఉంటూనే..ప్రాధాన్యత కల్పించటం లేదని… Read More
0 comments:
Post a Comment