ఢిల్లీ : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. సీజేఐ ఆదేశం మేరకు త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. జస్టిస్ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటు చేసిన ధర్మాసనం ఒక మహిళా న్యాయమూర్తికి అవకాశం కల్పించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ జస్టిస్ స్వయంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XGleoG
సీజేఐ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు!.. జస్టిస్ బోబ్డే నేతృత్వంలో ధర్మాసనం ఏర్పాటు!
Related Posts:
పాకిస్తాన్, బైసాకి ఉత్సవాల్లో ఇండియన్స్ ,ప్రత్యేక రైలులో పయనంన్యూఢిల్లీ : ఓవైపు భారత్ పాకిస్థాన్ ల మధ్య పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త వాతవరణం నెలకోని ఉండగా, మరోవైపు ఇండియా, పాకిస్థాన్ మధ్య సంప్రాదాయ ఉత్సవాలు కొన… Read More
చంద్రబాబుకు మద్దతిచ్చిన కేఏ పాల్ .. బాబు కోసం ఢిల్లీ వెళ్ళిన పాల్ఏపీలో జరిగిన పోలింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం చంద్రబాబుతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఈసీ తీరుపై మండిపడ్డారు .ఆంధ్ర ప్ర… Read More
హైదరాబాద్లో మోస్తరు వర్షం : పలుచోట్ల కరెంట్ కట్హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. భానుడి భగభగలతో అల్లాడిన జనానికి చల్లని గాలితో కాస్త ఉపశమనం లభి… Read More
ఏపీలో వైసీపీదే అధికారం : పీకే టీంను అభినందించనున్న జగన్హైదరాబాద్ : ఏపీలో వైసీపీ ఎన్నికల కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్తో ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఐపాక్ కార్యాలయంలో వీరి భేటీ జర… Read More
ఏపీలో రెండు చోట్ల రీ పోలింగ్ : సీఈసీకి ద్వివేది ప్రతిపాదనఅమరావతి : ఏపీలో రీ పోలింగ్కు సంబంధించి క్లారిటీ వచ్చింది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కేం… Read More
0 comments:
Post a Comment