ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలపై రగడ జరుగుతున్న వేళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమీక్షలు జరిపి తీరుతానని , ఎవరైనా అడ్డు వస్తే అప్పుడు చెప్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై చంద్రబాబు సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేంద్రప్రభుత్వం సమీక్షలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICUK43
సమీక్షలు జరిపి తీరతానని మంత్రి సోమిరెడ్డి సవాల్.. అడ్డుకుంటే సుప్రీం కోర్టుకెళతారట
Related Posts:
420 తాతయ్యా..!! వైసీపీ, టీడీపీ నేతల మధ్య హద్దులు దాటుతున్న ట్వీట్ల యుద్ధంఅమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం ముదురుతోంది. వ్యక్తిగత విమర్శలకు మళ్లుతోంది. ముఖ్యమంత్రి వైఎ… Read More
పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న: రాజు మారితే రాజధాని మారాలా...?ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలించే ఆలోచనపై సందిగ్ధత రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కలిగిస్తోంది . ఇక రాజధానిని మార్చటాన… Read More
బ్యాంకింగ్ సంస్కరణలు:దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వంన్యూఢిల్లీ: ప్రైవేట్ రంగాలకు ఇచ్చే రుణాలు పెంచాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థిక పరి… Read More
కానిస్టేబుల్ వెంటపడి తాళి కట్టాడు.. సినిమా సీన్ కాదు.. ఎక్కడంటే..!మంచిర్యాల : అది కలెక్టర్ కార్యాలయం. వచ్చీ పోయే వాళ్లతో అక్కడి వాతావరణం సందడిగా ఉంది. ఓ మహిళ కానిస్టేబుల్ విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు. మిగతా వాళ్లు క… Read More
ఎంపీ అజాంఖాన్ పై మరో దొంగతనం కేసు...! దాడి చేసి గేదెలను ,25000 ఎత్తుకెళ్లాడు...!యూపీకి చెందిన సమాజ్వాది ఎంపీ అజాంఖాన్ ఎన్నికల ప్రచారం నుండి ఎప్పుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. స్థానికంగా ఆయనపై పలుకేసులు కూడ నమోదయ్యాయి. ఇలా… Read More
0 comments:
Post a Comment