Sunday, April 7, 2019

అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పద మృతి

తెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో ప్రాణాలు తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య టెక్సాస్‌లో ఆత్మహత్య చేసుకుంది. అయితే సంధ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది హత్యేనని అంటున్నారు. భర్త, అత్తమామలు కలిసి సంధ్యను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TYEs6N

Related Posts:

0 comments:

Post a Comment