ఎన్నికల కాలం వచ్చేసింది. ఈసారి ఎన్నికల్లో డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు అన్న అంచనాలను సైతం వేశారు ఎన్నికల అధికారులు. రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కావడంతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరుగుతుందని ముందే గుర్తించారు . సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుంటే తెలుగురాష్ట్రాల్లో సైతం రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UisNAR
Wednesday, March 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment