కర్ణాటక : బెంగళూరు మేజిస్టిక్ రైల్వే స్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు పెద్దగా అరుస్తూ పరుగులు తీయడంతో.. అక్కడున్న ప్రయాణీకులు ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడ్డారు. చివరకు అతడు రైలుపైకి ఎక్కి హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VrrPpF
షాకింగ్ : రైలుపైకి ఎక్కి.. హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి.. యువకుడి ఆత్మహత్య
Related Posts:
CBSE Board Exams 2020: ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30వరకు పరీక్షలున్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి మరియు 12వ తరగతికి సంబంధించిన బోర్డు ఎగ్జామ్ షెడ్యూల్ను విడుదల చేసింది. 2020 ఫిబ్ర… Read More
మద్యం ధరల వెనక కల్వకుంట్ల ట్యాక్స్... ఎంపీ రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్రంలో [ కేఎస్టీ } కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అమలవుతుందని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏ పనులు కావాలన్న ఆరు శాతం టా… Read More
సైరస్ మిస్త్రీకి భారీ ఊరట: టాటా గ్రూప్ ఛైర్మెన్గా తిరిగి నియమించాలన్న అప్పీలేట్ కోర్టుముంబై: టాటా గ్రూప్ ఛైర్మెన్గా సైరస్ మిస్త్రీ తొలగింపు సరికాదని నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రైబ్యునల్ పేర్కొంది. తిరిగి అతన్ని టాటా గ్రూప్ ఛైర్మెన్గ… Read More
నిర్భయ కేసులో మరో ట్విస్ట్: తెర మీదికి కొత్త ధర్మాసనం: న్యాయమూర్తులు వీరే..విచారణ రేపే!న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసును విచారించడానికి సుప్రీంకోర్టు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర… Read More
డెత్ వారెంట్ జారీలో జాప్యం: విచారణ జనవరి 7కు వాయిదా: మా కడుపుకోత పట్టదా: నిర్భయ తల్లిన్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురికీ ఉరిశిక్షను విధించడంలో మరింత జాప్యం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన కుమార్తెపై … Read More
0 comments:
Post a Comment