వారణాసి : ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9.30గం.లకు బూత్ స్థాయి కార్యకర్తలతో మోడీ మాట్లాడనున్నా మోడీ... 11గంటలకు కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి 11.30గం.లకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LdVNcK
నేడు ప్రధాని మోడీ నామినేషన్
Related Posts:
అధికారమిచ్చారుగా.. ఏ పిటిషన్ అయినా వేస్తారు- జగన్ సర్కారుపై జస్టిస్ రాకేష్ కామెంట్స్ఏపీ హైకోర్టు వర్సెస్ ప్రభుత్వంగా సాగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. మిషన్ బిల్డ్ ఏపీ కేసులతో పాటు ఇతర కేసుల్లోనూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున… Read More
వేదికపై పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. కార్లలోంచే ఆశీర్వదించిన 10 వేల మంది అతిథులుఅంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్న చాలా మంది జంటల కలలు కోవిడ్ మహమ్మారి వల్ల చెదిరిపోయాయి. కానీ, మలేసియాలో ఒక జంట మాత్రం వారి వివాహ మహోత్సవానికి 10… Read More
కొత్త కరోనా వైరస్ ఎఫెక్ట్ .. డిసెంబర్ 31 వరకు యూకే, బ్రిటన్ ల నుండి విమానాలు రద్దుకరోనా కొత్తరకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందని , పాత వైరస్ తో పోల్చుకుంటే 70 శాతం వేగంగా ఇది విస్తరిస్తుంది అని , సూపర్ స్పైడర్ వైరస్ గా కరోనా కొత… Read More
రియల్ హీరో సోనూ సూద్కు గుడి కట్టారు: తెలంగాణలోనే, తమ అదృష్టమంటూ గ్రామవాసులుహైదరాబాద్: దానంలో కలియుగ కర్ణుడిలా పేరు తెచ్చుకున్న బాలీవుడ్, టాలీవుడ్ రీల్ విలన్.. నిజ జీవితంలో రియల్ హీరో సోనూ సూద్కు దేశ ప్రజలు తమ గుండెల్లో నిలుప… Read More
ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు- సర్కారు కీలక ఉత్తర్వులు జారీదేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలను కూడా ఎప్పటికప్పుడు అప్ర… Read More
0 comments:
Post a Comment