హైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షగట్టింది. ఇటీవల వరుసగా జరుగుతోన్న పరిణామాలు అందుకు అద్దం పడుతోన్నాయి. మంగళవారం మరోసారి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయంలో పోలీసులు ప్రవేశించారు. సందీప్ రెడ్డి అనే వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని వచ్చి గుచ్చి గుచ్చి ప్రశ్నించడం వేధింపులు అని అర్థమవుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PdEs29
కొండా కార్యాలయంపై పోలీసు జులుం : నోటీసుల పేరుతో దౌర్జన్యం, సరికాదన్న చేవెళ్ల ఎంపీ
Related Posts:
అమరావతిపై 30న జనసేన కార్యాచరణ...ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు , అమరావతి ప్రజలు, రైతుల ఆందోళనపై చర్చించి పార్టీ తరపున నిర్ణయం ప్రకటించేందుకు గాను జనసేన పార్టీ విస్త… Read More
4940 ప్రత్యేక బస్సులు, 10 నుంచి 13వ తేదీ వరకు, అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా..సంక్రాంతి పండగ వస్తోంది. మరో 18 రోజుల్లో తెలుగు లోగిళ్లలో పండగ శోభ కనువిందు చేయనుంది. ఆంధ్రాలో అయితే వారం ముందునుంచే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక తెల… Read More
పోర్న్ వీడియోలు చూస్తావా..? హాజీపూర్ హత్య కేసుల నిందితుడికి కోర్టు ప్రశ్న..హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిపై విచారణను ఫోక్సో స్పెషల్ కోర్టు జనవరి 3వ తేదీకు వాయిదా వేసింది. మనీషా హత్య కేసుకు సంబంధించి గురువారం కోర… Read More
రైతుల కన్నీళ్లు మంచిది కాదు, రాజధాని అన్నదాతలను బాధపెట్టొద్దు, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణరాజధాని మార్పుపై ఊహాగానాలు నెలకొంటున్న నేపథ్యంలో విమర్శలకు విపక్షాలు మరింత పదునుపెడుతున్నాయి. రాజధాని మార్చడం కన్నా ఒక్కో రంగాన్ని ఒక్కో హబ్గా చేయాలన… Read More
శుక్రవారం ప్రార్థనలపై టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్.. యూపీలో చల్లారని సీఏఏ నిరసనలు..దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలు తగ్గుముఖం పట్టినా, ఉత్తరప్రదేశ్ లో మాత్రం అదే టెన్షన్ కొనసాగుతోంది. గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప… Read More
0 comments:
Post a Comment