స్వియ రక్షణలో తెలంగాణ రెవెన్యు ఉద్యోగులు నిమగ్నమయ్యారు. తమ పై వచ్చిన ఆరోపణలకు తామే చెక్ పెట్టే చర్యలను చేపడుతున్నారు.ఇందులో భాగంగానే రెవెన్యు కార్యాలయాల ముందు అవినీతికి పాల్పడే ఉద్యోగుల పై ఫిర్యాధులు చేసేందుకు అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.మరో వైపు రెవెన్యు శాఖ పై సీఎం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టే ప్రయాత్నాల్లో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IHAwoW
మా ఉద్యోగుల అవినీతీ మాకే చెప్పండి :రెవెన్యు శాఖ బ్యానర్లు
Related Posts:
లక్ష్మీపార్వతితో ప్రాణహాని ఉందంటున్న కోటి .. చెప్పింది తప్పైతే నడిరోడ్ మీద ఉరి తియ్యండిలక్ష్మీపార్వతి లైంగిక వేధింపుల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. వైసిపి నాయకురాలు లక్ష్మి పార్వతి ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్న త… Read More
మోడీకి సమాధానం చెప్పడానికి రెఢీ, అత్యుత్సాహం, ఐటీ హబ్ కు ఏం చేశారు: మాజీ ప్రధాని!బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీకి సరైన సమయంలో తాను సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నానని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. అధికార దాహంతో కర్ణాటకలో… Read More
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం.. ఇప్పుడు టీఆర్ఎస్ కోసం.. స్టార్ క్యాంపెయినర్ , నటుడు వేణు ప్రచారంతెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలలో ఖమ్మం స్థానం ఎలాగైనా ఈసారి టీఆర్ ఎస్ ఖాతాలో వేసుకోవాలని నామా నాగేశ్వరరావు ప్రచారం నిర్వహిస్తున్న… Read More
సినిమా: నాడు హెలికాప్టర్, నేడు ఎద్దుల బండిలో నామినేషన్, చిల్లర సంచి, స్టూడెంట్ లీడర్!బెంగళూరు: ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్థిస్తుంటారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఓ స్టూడెంట్ లీడర్ ఎద్దుల … Read More
మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చంద్రబాబు సంచలనం .. నాది ఉడుం పట్టు ,ఆయనలా కేసును మధ్యలో వదిలిపెట్టనుఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు అన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా… Read More
0 comments:
Post a Comment