ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు , అమరావతి ప్రజలు, రైతుల ఆందోళనపై చర్చించి పార్టీ తరపున నిర్ణయం ప్రకటించేందుకు గాను జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈనెల 30 తేదిన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనున్నట్టు తెలిపారు. కాగా ఈ సమావేశంలో పార్టీ పోలీట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QmwrJ3
అమరావతిపై 30న జనసేన కార్యాచరణ...
Related Posts:
గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేసిన లోకేష్ ..జే ట్యాక్స్ కోసం వణికిస్తున్నారని ట్వీట్ఏపీలో మాజీ ముఖ్యమంత్రి తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసిపి పాలనపై మండిపడుతున్నారు. రాష్ట్రం… Read More
కప్పులకు కప్పులు కాఫీ తాగారంటే, మీ ప్రాణాలు మీ చేతిలో లేనట్టే..!ఆఫీసులో హెవీ వర్క్తో అలసిపోయి ఉంటే ఓ కప్పు కాఫీ తాగుతాం. దీంతో తిరిగి ఎనర్జీ పొంది మళ్లీ పనిలోకి దిగిపోతాం. కాఫీ తాగితే అదేదో రిలాక్స్ అయినట్లుగా ఉంట… Read More
నిన్న ఆజాద్..నేడు ఏచూరి, డీ రాజా: కాశ్మీర్ లో ప్రతిపక్షాన్ని అడుగు పెట్టనివ్వని కేంద్రం!శ్రీనగర్: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి, డీ రాజా అరెస్ట్ అయ్యారు. శ్రీనగర్ విమానాశ్రయంలో భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. అక్కడే నిర్బంధ… Read More
జగన్ అక్కడే సక్సెస్ అయ్యారు : మాజీ మంత్రి అయ్యన్న కన్నీరు: టీడీపీలో పాలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు.తెలుగుదేశ్ పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో అసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత తొలి సారి టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ స… Read More
వరద నీటిలో డ్యాన్సులు.. భయం లేకుండా ఫన్నీగా.. డేంజరే సుమీ (వీడియో)కుండపోత వర్షాలతో కర్ణాటక కుదేలవుతోంది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానలు పడుతుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహంతో చాలా చోట్ల జనజ… Read More
0 comments:
Post a Comment