ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు , అమరావతి ప్రజలు, రైతుల ఆందోళనపై చర్చించి పార్టీ తరపున నిర్ణయం ప్రకటించేందుకు గాను జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈనెల 30 తేదిన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనున్నట్టు తెలిపారు. కాగా ఈ సమావేశంలో పార్టీ పోలీట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QmwrJ3
అమరావతిపై 30న జనసేన కార్యాచరణ...
Related Posts:
రేప్లకు రాజధానిగా భారతదేశం... రాహుల్ గాంధీ సెన్సెషల్ కామెంట్స్దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ఎంపీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం అత్యాచారాలకు రాజధానిగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. ద… Read More
పవన్ కల్యాణ్పై మంత్రి కన్నబాబు గుస్సా.. స్వార్థ రాజకీయాలు వద్దు అని హితవు..జనసేనాని పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మాటలను ప్రజల… Read More
వైసీపీలో ఆనం కామెంట్ల రచ్చ.. విచారణకు ఓకే, మంత్రి అనిల్, జగన్ మాటే ఫైనల్ విజయసాయి..నెల్లూరులో మాఫియా ముఠా ఆగడాలు అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఆనం కామెంట్లపై మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. పార్టీ … Read More
పవన్ కళ్యాణ్ రూ. కోటి విరాళం: నరేంద్ర మోడీకి కృతజ్ఞతలుహైదరాబాద్: భారత సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అతి త్వరలోనే సైనిక్ బోర్డ… Read More
దిశ నిందితుల ఎన్కౌంటర్ అమెరికా రేడియోలో ప్రసారం..దిశ హత్య కేసు దశదిశలా వ్యాపించింది. ఖండంతరాలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా దిశ ఘటనను పలువురు ఖండించారు. శుక్రవారం తెల్లవారుజామున నిందితులను పోలీసులు ఎన్… Read More
0 comments:
Post a Comment