Thursday, December 26, 2019

4940 ప్రత్యేక బస్సులు, 10 నుంచి 13వ తేదీ వరకు, అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా..

సంక్రాంతి పండగ వస్తోంది. మరో 18 రోజుల్లో తెలుగు లోగిళ్లలో పండగ శోభ కనువిందు చేయనుంది. ఆంధ్రాలో అయితే వారం ముందునుంచే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక తెలంగాణలో కూడా పండగ శోభ మూడురోజుల పాటు ఉంటోంది. పండగ సందర్భంగా ఊర్లకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. ఆర్టీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2StCVsy

Related Posts:

0 comments:

Post a Comment