సంక్రాంతి పండగ వస్తోంది. మరో 18 రోజుల్లో తెలుగు లోగిళ్లలో పండగ శోభ కనువిందు చేయనుంది. ఆంధ్రాలో అయితే వారం ముందునుంచే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక తెలంగాణలో కూడా పండగ శోభ మూడురోజుల పాటు ఉంటోంది. పండగ సందర్భంగా ఊర్లకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. ఆర్టీసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2StCVsy
4940 ప్రత్యేక బస్సులు, 10 నుంచి 13వ తేదీ వరకు, అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా..
Related Posts:
డెత్ సిటీగా సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా..సగటున రోజూ 10కి పైనేబెంగళూరు: బెంగళూరుకు ఉద్యాననగరిగా పేరుంది. `గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా`గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దేశంలో మరే రాజధానిలోనూ లేని విధంగా… Read More
మధ్యాహ్న భోజనంలో మాయమైన గుడ్డు..!నెల్లూరు : పౌష్టికాహారం పేరిట పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డు.. మిడ్ డే మీల్ పథకంలో కనుమరుగవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు జిల్లాలో పలుచో… Read More
శరద్ పవార్ ఇంట్లో బీజేపీయేతర అగ్రనాయకుల భేటీ... ఎలాంటి చర్చలు జరిపారు..?16వలోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత కొద్ది గంటలకే బీజేపీయేతర నేతలు ఆరుగురు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో భేటీ అయ్యారు. ఎన్నికలకంటే ముందే కూటమి ఏర్ప… Read More
దేవాలయంకి వెళ్తే పెళ్లి వాళ్లే చేస్తారన్న ప్రేమికుల ధీమా..! ప్రేమాలయాలుగా మారుతున్న దేవాలయాలు..!హైదరాబాద్ : ప్రేమికుల దినోత్సవం రోజున కొత్త ఎత్తులకు శ్రీకారం చుడుతున్నారు ప్రేమికులు. ప్రేమికుల రోజున బయట కనిపిస్తే పెళ్లి చేస్తామని భజరంగ్ … Read More
బెంగళూరు ఏరో ఇండియా షోకు రఫేల్ యుద్ధ విమానాలు, నేటి నుంచి వైమానిక విన్యాసాలు, రెఢీ!బెంగళూరు: బెంగళూరులో గురువారం నుంచి జరిగే ఏరో ఇండియా షోలో వైమానిక విన్యాసాలు నగర ప్రజలను ఆకట్టుకోవడానికి సర్వం సిద్దం అయ్యింది. బెంగళూరు-బళ్లారి రోడ్డ… Read More
0 comments:
Post a Comment