ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు అన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం జిల్లా కంచర్లపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనలా కేసులను మధ్యలో వదిలిపెట్టనని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uOLuRt
మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చంద్రబాబు సంచలనం .. నాది ఉడుం పట్టు ,ఆయనలా కేసును మధ్యలో వదిలిపెట్టను
Related Posts:
ముంబై-హైదరాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రైన్... ఎన్హెచ్ఆర్సీఎల్ నుంచి కీలక అప్డేట్...ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్కు వేగంగా అడుగులు పడుతున్నాయి. 711కి.మీల ఈ మార్గంలో బుల్లెట్ రైలును తీసుకొచ్చేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పో… Read More
తేజస్వీ యాదవ్కి పట్టం కట్టిన సోషల్ మీడియా.. నితీశ్ కుమార్ కన్నా 9 రెట్ల ఫాలొవర్లు ఎక్కువప్రజలకు ఏదీ చెప్పాలన్న సోషల్ మీడియా వేదిక అవుతోంది. దానిని కొందరు రాజకీయ నేతలు కరెక్టుగా ఉపయోగించుకుంటున్నారు. 2014కి ముందు ప్రధాని మోడీ కూడా అలానే వా… Read More
మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -‘ట్రావెన్కోర్’ ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా భూములిచ్చిన స్థానిక రైతులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టగా, మూడు రాజధానులకు అనుకూలంగా పో… Read More
‘గో కరోనా గో’ కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలేకు కరోనా పాజిటివ్ముంబై: దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, కేంద్రమంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) రామ్దాస్ అథవాలే మం… Read More
అంకిదాస్ ఔట్ - ఫేస్బుక్-బీజేపీ ఉదంతంలో ట్విస్ట్ - పబ్లిక్ పాలసీ డైరెక్టర్ పదవికి రాజీనామాసోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ ఇండియా, దక్షిణ, మధ్య ఆసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిదాస్ ఎట్టకేలకు తన … Read More
0 comments:
Post a Comment