Wednesday, October 28, 2020

మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -‘ట్రావెన్‌కోర్’ ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్

రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా భూములిచ్చిన స్థానిక రైతులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టగా, మూడు రాజధానులకు అనుకూలంగా పోటీ ఉద్యమకారులు వెళ్లడం.. వారిని అడ్డుకున్నారనే కారణంతో రైతులకు బేడీలు వేసి అరెస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. రైతులకు సంకెళ్లు వేయడం దారుణమని, అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోన్న జగన్ పై జనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ovEGDb

0 comments:

Post a Comment