రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా భూములిచ్చిన స్థానిక రైతులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టగా, మూడు రాజధానులకు అనుకూలంగా పోటీ ఉద్యమకారులు వెళ్లడం.. వారిని అడ్డుకున్నారనే కారణంతో రైతులకు బేడీలు వేసి అరెస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. రైతులకు సంకెళ్లు వేయడం దారుణమని, అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోన్న జగన్ పై జనం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ovEGDb
మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -‘ట్రావెన్కోర్’ ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్
Related Posts:
చంద్రబాబు కోసం నిమ్మగడ్డ పిచ్చి పీక్స్ కి, ఏ అధికారి పని చెయ్యరు : ఎస్ఈసీకి వైసీపీ మంత్రుల కౌంటర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మరోమారు కాక రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన నోటిఫికేషన్ పై వైసిపి… Read More
Massage: యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిలు, మసాజ్ తో మస్త్ మజా, దెబ్బకు దూల, దెయ్యం దిగిపోయింది!బెంగళూరు: మసాజ్ సెంటర్ లో అందమైన యాపిల్ పండ్లులా ఉన్న అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడిన ఓ యువకుడి దూలతీరిపోయింది. మసాజ్ సెంటర్ లో ఎంజాయ్ చెయ్యడానికి … Read More
జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతోఅమరావతి: పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెల 29వ తేదీన ఉభయ సభలు సమావేశం కాబోతోన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వచ… Read More
నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కార్: ఆ హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది: మాజీ సీఎస్ ఎల్వీగుంటూరు: రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టి పంచాయతీ ఎన్నికల మీదే నిలిచింది. తొలిదశ ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన నోటిఫికేషన్ను కూడా రాష్ట్ర ఎన్నిక… Read More
ఢిల్లీ ఎయిమ్స్కు లాలూ ప్రసాద్ యాదవ్.. మరింత క్షీణించడంతో..ఆర్జేడీ అధినేత, బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను ఢిల్లీలో గల ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్ర… Read More
0 comments:
Post a Comment