ముంబై: దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, కేంద్రమంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) రామ్దాస్ అథవాలే మంగళవారం కరోనా బారినపడ్డారు. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అథవాలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HA8E7T
‘గో కరోనా గో’ కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలేకు కరోనా పాజిటివ్
Related Posts:
సమగ్ర కుటుంబ సర్వే ఓకే కానీ ఎన్నార్సీ ఓకేకాదా .. ఓవైసీ, కేసీఆర్ లకు బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నదేశ వ్యాప్తంగా సిఏఏ మంటలు ఇంకా చల్లారలేదు . దేశ వ్యాప్తంగా సిఏఏ , ఎనార్సీ వ్యతిరేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టంపై వ్యత… Read More
జగన్కు గుదిబండలా మారిన విజయసాయిరెడ్డి, జీఎన్ రావు కమిటీపై సీపీఐ నారాయణ విసుర్లుసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుదిబండలా మారారని విమర్శించారు. విజయ… Read More
జగన్, చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు..! అగమ్యగోచరం కానున్న పదేళ్ల పాలన...!!హైదరాబాద్/అమరావతి : చిన్న రాష్ట్రాలు అభిృద్దికి సౌలభ్యంగా ఉంటాయన్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహబ్ అంబేద్కర్ నినాదం ఆంధ్రప్రదేశ్ లో అబాసుపాలవుతోంది. రాజకీ… Read More
7ఏళ్ల బాలిక కిడ్నాప్, లైంగిక దాడి, దారుణ హత్య, కామాంధుడికి ఉరి శిక్ష, మరో వ్యక్తి ఎస్కేప్?, కోర్టులోచెన్నై: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసిన కేసులో కామాంధుడు సంతోష్ కుమార్ కు ఉరి శిక్ష విధిస్తూ తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై) మహిళా… Read More
flashback 2019: సుష్మా స్వరాజ్-షీలా దీక్షిత్! కీలక నేతలను తీసుకెళ్లిందిన్యూఢిల్లీ: దేశానికి వారు ఎంచుకున్న రంగంలో ఎంతో సేవ చేశారు. దేశానికి, దేశ ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తాము చేసిన సేవలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మ… Read More
0 comments:
Post a Comment