తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలలో ఖమ్మం స్థానం ఎలాగైనా ఈసారి టీఆర్ ఎస్ ఖాతాలో వేసుకోవాలని నామా నాగేశ్వరరావు ప్రచారం నిర్వహిస్తున్నారు . ఇక ఆయన కోసం పార్టీ ముఖ్యులు , మంత్రులు కూడా కష్టపడుతున్నారు. ఈసారి నామాను గెలిపించాలని టీఆర్ ఎస్ పార్టీ తరపున ప్రచారం చెయ్యటానికి రంగంలోకి దిగారు స్టార్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2OS5VWW
Saturday, April 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment