జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ మాజీ జేడా..జనసేన నేత లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ఎనిమదేళ్ల నుండి జగన్ లక్ష కోట్లు కొల్లగొట్టారంటూ చేస్తున్న ప్రచారం రాజకీయ ప్రచారం చేసినట్లుగా ఉందని..తమకు విచారణ సమయంలో అందిన ఆధారాలు 1500 కోట్ల మేర అభియోగాలు నమోదయ్యాయని స్పష్టం చేసారు. దీని ద్వారా ఇప్పటి వరకు టిడిపి..పవన్ చేసిన ప్రచారాన్ని జెడి లక్ష్మీనారాయణ ఖండించినట్లుగా కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pt2QwF
టిడిపి..వవన్కు జేడీ షాక్: జగన్ కేసుల పై కీలక వ్యాఖ్యలు : లక్ష కోట్లు రాజకీయ ఆరోపణలే..!
Related Posts:
తహశీల్దార్ ఆఫీసు వద్ద రైతు.. పురుగుల మందు డబ్బాతో... ఇళ్లు, భూమి పట్టా చేయడం లేదని....అబ్దుల్లాపూర్మెట్ ఘటన మరవకముందే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. తమ భూమి, ఇంటికి సంబంధించి పట్టా ఇవ్వడం లేదని ఓ రైతు వాపోయాడు. తహశీల్దార్ను … Read More
పింక్ సిటీలో మహారాజుల్లా ''మహా'' కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: రోజు ఖర్చు ఎంతో తెలుసా.?మహారాష్ట్రలో రాజకీయం సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న ఓ లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్కు తరలించిన సంగతి … Read More
జగన్ రెడ్డి! మేం బరితెగిస్తే..తండ్రి కాలం నుంచి మీ దృష్టి దానిపైనేగా..: జనసేన శతాఘ్ని ఫైర్అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు పాల్పడిన విషయం తెలిసిందే. నాడు పాదయాత్ర సమయంలో పవన… Read More
వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న 70వేల మంది BSNL ఉద్యోగులున్యూఢిల్లీ: కష్టాల ఊబిలో ఉన్న భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగస్తులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాప… Read More
ప్రాణం తీసిన ‘టిక్టాక్’: కువైట్లో తెలుగు యువకుడి ఆత్మహత్యఅమరావతి: సరదా వీడియోల సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్' మరొకరి ప్రాణం తీసింది. తన తోటివారే లేని ఆరోపణలు చేస్తూ ఓ వీడియో చేసి ఆ యాప్లో పోస్టు చేశారు. ఆ వీ… Read More
0 comments:
Post a Comment