అబ్దుల్లాపూర్మెట్ ఘటన మరవకముందే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. తమ భూమి, ఇంటికి సంబంధించి పట్టా ఇవ్వడం లేదని ఓ రైతు వాపోయాడు. తహశీల్దార్ను నెత్తి, నోరు బాదుకొని మొత్తుకున్నాడు. అయినా తహశీల్దార్ కార్యాలయ అధికారులు కనికరించలేదు. దీంతో లాభం లేదనుకొన్న రైతు.. తన చావు సమస్యకు పరిష్కారం అనుకొన్నాడు. పురుగుల మందు డబ్బా తీసుకొని తహశీల్దార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NzFK8p
తహశీల్దార్ ఆఫీసు వద్ద రైతు.. పురుగుల మందు డబ్బాతో... ఇళ్లు, భూమి పట్టా చేయడం లేదని....
Related Posts:
చార్జీలు పెంచి... సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారు...జగన్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచి ఇచ్చిన మాట నుండి యూ టర్న్ తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో మాట త… Read More
అంతా వారే చేశారు: జూనియర్, సీనియర్ పవార్లపై దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలుముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ … Read More
ఎన్హెచ్ఆర్సీ వద్దకు దిశ తల్లిదండ్రులుదిశ నిందితుల ఎన్కౌంటర్పై రెండు రోజులుగా విచారణ జరుపుతున్న బృందం దిశ తల్లిదండ్రుల వద్ద కూడ సమాచారం సేకరించనుంది. వారి స్టేట్మెంట్ను సైతం రికార్డ్ చ… Read More
సీఎం జగన్ కు సొంత ఎంపీ టెన్షన్ :కేవీపీ నివాసంలో 300మందికి విందు:ఢిల్లీలో సాయిరెడ్డిని మించిపోయేలా..సొంత పార్టీ ఎంపీ వ్యవహార శైలి ముఖ్యమంత్రి జగన్ కు అంతు చిక్కటం లేదు. వైసీపీ ఎంపీగా ఉంటూనే..బీజేపీతో సత్సంబంధాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనలు చేస… Read More
వారించినా వినలేదుగా: మెట్రో రైలులో రెచ్చిపోయిన ప్రేమజంట: ముద్దులతో ముచ్చట్లు..!న్యూఢిల్లీ: పీక్ అవర్స్ లో మెట్రో రైలు ఎలా ఉంటుంది? ఎక్కే, దిగే ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. నిల్చోవడానికి కూడా స్థలం లభించనంతగా క్రిక్కిరిసిపోయి … Read More
0 comments:
Post a Comment