న్యూఢిల్లీ: కష్టాల ఊబిలో ఉన్న భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగస్తులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాపు 70వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్కు దరఖాస్తు చేసుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మెన్, మరియు ఎండీ పీకే పువార్ తెలిపారు. గతవారమే వీఆర్ఎస్ ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NZ5IBj
వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న 70వేల మంది BSNL ఉద్యోగులు
Related Posts:
అష్ట దిగ్బంధనం.. మరింత గడ్డు కాలం..! ప్రతికూల పరిస్థితులను బాబు ఎలా అదిగమిస్తారు...?అమరావతి/హైదరాబాద్ : చంద్రబాబు అష్టదిగ్బంధానికి గురికాబోతున్నారా..? అక్రమ కట్టడాల కూల్చివేతలతో మొదలైన అసలైన రాజకీయం ఎక్కడితో ముగుస్తుంది. రాజకీయ వికృత … Read More
కూతురిపై రేప్.. అడ్డుకున్న తల్లి.. ఇద్దరికి గుండు గీయించిన వార్డు మెంబర్వైశాలి : బీహార్లో వార్డు మెంబర్ రెచ్చిపోయాడు. ప్రజాప్రతినిధిననే విషయం మరచి కామాంధుడిలా ప్రవర్తించాడు. పైగా ఇద్దరు మహిళలను ఘోరంగా అవమానించాడు. వైశాలి … Read More
దీని దుంపతెగ.. ఎంతపని చేసింది పిల్ల..! పెళ్లైన తెల్లారే జంప్..! ఎవరితో తెలిస్తే మైండ్ బ్లాంకే..!!రాజస్థాన్/హైదరాబాద్ : సమాజంలో చిత్ర విచిత్ర సంఘటనలు జరిగిపోతున్నాయి. తెల్లారి లెగిస్తే ఎవరు ఎవరితో సెట్ అయిపోతారో అర్థం కాని పరిస్థిుతులు నెలకొన్నాయి… Read More
కశ్మీర్లో ఎన్నికలు వెంటనే నిర్వహించాలి...కాంగ్రెస్ డిమాండ్జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ తీర్మానాన్ని అమిత్ షా శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే కశ్మీర్లో వెంటనే ఎన్నికలు నిర్వహిం… Read More
ఆగని కీచకపర్వం : మైనర్పై మేనమామ అఘాయిత్యం ...హైదరాబాద్ : మొన్న ఓరుగల్లు, నిన్న భాగ్యనగరం .. నేడు రంగారెడ్డి కీచకుల దుశ్సాసనం పర్వం కొనసాగుతుంది. అయితే చిన్నారులపై లైంగిక దాడులు చేయడం ఆందోళన కలిగి… Read More
0 comments:
Post a Comment