న్యూఢిల్లీ: కష్టాల ఊబిలో ఉన్న భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగస్తులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాపు 70వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్కు దరఖాస్తు చేసుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మెన్, మరియు ఎండీ పీకే పువార్ తెలిపారు. గతవారమే వీఆర్ఎస్ ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NZ5IBj
వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న 70వేల మంది BSNL ఉద్యోగులు
Related Posts:
తెలంగాణలో అంతకంతకూ కరోనా తీవ్రత: హాట్స్పాట్గా ఆ నాలుగు జిల్లాలుహైదరాబాద్: తెలంగాణలో అంతకంతకూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. సెకెండ్ వేవ్ ఆరంభంలో తొలుత 5… Read More
మైనర్ బాలికపై 8మంది గ్యాంగ్ రేప్... పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లి... నమ్మించి గొంతు కోసిన బాయ్ఫ్రెండ్...పంజాబ్లో దారుణం జరిగింది. ఓ దళిత మైనర్ బాలికపై 8 మంది గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. బాలిక బాయ్ఫ్రెండ్ తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడ… Read More
వ్యతిరేక శక్తులన్నీ కలిసొస్తేనే కొత్త పార్టీ... అది సాధ్యమేనా... ఇక కొండా దారి బీజేపీ వైపేనా...?ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి … Read More
కోవిడ్ 19 టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు...ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం(ఏప్రిల్ 4) కోవిడ్ 19 టీకా రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఆయనకు టీకా వేశారు. టీకా తీసుకున్న అ… Read More
మోడీ అనూహ్యం..అన్ షెడ్యూల్: ఇప్పటికిప్పుడు కరోనాపై హైలెవెల్ రివ్యూ: కీలక నిర్ణయాలు?న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రా… Read More
0 comments:
Post a Comment