న్యూఢిల్లీ: కష్టాల ఊబిలో ఉన్న భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగస్తులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాపు 70వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్కు దరఖాస్తు చేసుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మెన్, మరియు ఎండీ పీకే పువార్ తెలిపారు. గతవారమే వీఆర్ఎస్ ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NZ5IBj
వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న 70వేల మంది BSNL ఉద్యోగులు
Related Posts:
ఈడబ్ల్యూఎస్లో 5 శాతం కాపులకు : 2029 నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా : కేంద్రం అన్యాయం చేసింది..!ఏపి అసెంబ్లీ ఈ టర్మ్ చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. గరవ్నర్ నరసింహన్ ఈ అయిదేళ్ల కాలంలో ఏపి ప్రభుత్వం సాధించిన అభివృద్దిని వివరించారు. అద… Read More
గవర్నర్ వర్సెస్ ఏపి ప్రభుత్వం : ఆర్డినెన్స్ తిరస్కరణ : ఆమోదించకుంటే బిల్లు..!మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా పరిస్థితి మారుతోంది. గవర్నర్ వ్యవహార శైలి పై తొలి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపి ప్రభుత్వం మ… Read More
తెలంగాణలో జూనియర్ వీరప్పన్..! 20 ఏళ్లుగా పోలీసులకు సవాల్హైదరాబాద్ : ఓ సామాన్యుడు అసాధారణంగా ఎదిగాడు. నేర సామ్రాజ్యం విస్తరించుకుని కోట్లకు పడగలెత్తాడు. అధికారులను కనుసన్నల్లో తనవైపు తిప్పుకున్నాడు. ఆడిందే ఆ… Read More
అగస్టావెస్ట్లాండ్ కేసు: మోడీ కృషి వల్లే భారత్కు క్రిస్టియన్ మైఖేల్ అన్న యూఏఈ దౌత్యవేత్తఅగస్టావెస్ట్లాండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు రప్పించడంలో ప్రధాని మోడీ కృషి ఎంతో ఉందని కొనియా… Read More
భారత ఆర్మీలో 191 ఎస్ఎస్సీ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత ఆర్మీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎస్ఎస్సీ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హు… Read More
0 comments:
Post a Comment