ఢిల్లీ : లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్కు కొన్ని రోజుల ముందు నమోటీవీ పేరుతో కొత్త ఛానల్ ప్రారంభం కావడం రాజకీయ దుమారం రేపింది. ప్రధాని నరేంద్రమోడీ ఫొటోతో లోగో ఉన్న ఛానెల్ బీజేపీ ప్రచారాన్ని ప్రసారం చేస్తుండటంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లైసెన్సుల సమాచారం, కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోపేరు లేకపోవడం, రేటింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UaVDal
నమో టీవీపై రాజకీయ దుమారం లైసెన్సు ఇవ్వలేదన్న సమాచార ప్రసార శాఖ
Related Posts:
ఓ కానిస్టేబుల్ చేసిన పనికి ఫిదా అయిన మంత్రి హరీష్ రావు .. నీ పెద్దమనసు అందరికీ ఆదర్శమని కితాబుతెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఓ కానిస్టేబుల్ చేసిన మంచి పనికి ఫిదా అయ్యాడు. తెలంగాణ సమాజం నిన్ను చూసి గర్విస్తుంది అంటూ ఆ పోలీస్ కానిస్టేబుల్ మ… Read More
Coronavirus: మాజీ ప్రధాని కొడుకు, మాజీ సీఎం అన్న, మాజీ మంత్రి, కరోనా పాజిటివ్: హరోహర !బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు ఎవ్వరూ అతీతం కాదని మరోసారి వెలుగు చూసింది. మాజీ ప్రధాని కొడుకు, మాజీ సీఎం అన్న, మాజీ మంత… Read More
అమరావతిపై కౌంటర్ దాఖలుకు పవన్ కసరత్తు... రేపు నేతలతో టెలికాన్ఫరెన్స్...ఏపీ రాజధాని అమరావతిని విశాఖకు తరలించడంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చింది… Read More
ఈ సారి బౌద్దారామంపై: ఏపీ సర్కార్పై నిప్పులు, విశాఖ తొట్లకొండను రక్షించుకోవాలి: ఎంపీ రఘురామవిశాఖ తొట్లకొండలో గల బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. బౌద్ధారామం పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ… Read More
కరోనాతో మృతి చెందిన వైద్యుల కుటుంబాలకు 30 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం .. సీఎం జగన్ నిర్ణయంకరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న వైద్యుల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంల… Read More
0 comments:
Post a Comment