ఏపీలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. ప్రధాన పార్టీలన్నీ స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టిడిపి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి నందమూరి తారక రత్న, నారా రోహిత్ లు రంగంలోకి దిగారు. ఇక జనసేన తరపున నాగబాబు కుమార్తె నటి నిహారిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మోహన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VerO5h
బాలయ్య ఎన్నికల ప్రచారం ... ఆ నిర్మాతను ఆస్పత్రి పాలు చేసింది
Related Posts:
పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమే.. బోరిస్ భారత పర్యటనపై బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్...బ్రిటన్లో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వెలుగుచూడటంతో ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ సహా కెనడా,ఆస్ట్రేలియా… Read More
దుబ్బాక, గ్రేటర్ దెబ్బలు గుర్తుండేలా -చులకన స్థితిలోకి తెలంగాణ -కేసీఆర్పై విజయశాంతి ఫైర్ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ నటి విజయశాంతి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై పదునైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. … Read More
ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు: కృష్ణాలో అత్యధికం, కర్నూలులో అల్పం, 4వేల దిగువకు యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒకరోజు క్రితం 300 కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా, 400కు పైగా … Read More
జనవరి1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి -లేకుండా వెళితే వాయింపు -FASTag ఎక్కడ, ఎలా కొనాలి?కొత్త ఏడాది సందర్భంగా తీసుకునే కీలక నిర్ణయాల్లో ఫాస్టాగ్ ను కూడా చేర్చుకోవాలన్నది సర్కారు వారి సలహా. వివిధ రంగాలకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కారు … Read More
టైమ్ టు ట్రాక్ : ఏ రాష్ట్రంలో ఎంతమంది యూకె రిటర్నీస్... తెలంగాణలో ఆ నంబర్ ఎంతంటే..కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్ను వణికిస్తుండటంతో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బ్రిటన్కు విమాన సర్వీసులను రద్దు చేసిన భారత్... ఇట… Read More
0 comments:
Post a Comment