Tuesday, February 11, 2020

తలపై చేతులు పెట్టుకుని.. ఢిల్లీలో కేజ్రీవాల్ విక్టరీపై నితీశ్ కుమార్ రియాక్షన్ ఇదీ..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ విజయంతో కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ విజయంపై బీహార్ ముఖ్యమంత్రి,జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్‌ స్పందనను మీడియా కోరగా.. తలపై చేతులు పెట్టుకుని.. ప్రజలే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38jkFqB

Related Posts:

0 comments:

Post a Comment