ఈటానగర్: యూనైటెడ్ కింగ్డమ్(యూకే-బ్రిటన్)లో అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కుమారుడైన శుబాన్సో పుల్ మృతదేహం యూకే ససెక్స్ బ్రైటన్లోని ఓ అపార్ట్మెంట్లో లభ్యమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37c1r56
Tuesday, February 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment