న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేసిన వారిలో ఇద్దరు అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన వారే అని తెలుస్తోంది. ఈ మాజీ ఉద్యోగులపై ఫిబ్రవరిలో జస్టిస్ రంజన్ గొగోయ్ వేటు వేశారు. చండీగడ్కు చెందిన అడ్వకేట్ ఉత్సవ్ సింగ్ బెయిన్స్ అఫిడవిట్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZxVnRI
తప్పు చేశారు...వేటు వేశారు: అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై ఈ ఆరోపణలా..?
Related Posts:
తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు.. మరో 8 మంది మృతి..తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. శనివారం(జూన్ 13) రికార్డు స్థాయిలో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 8 మంది మృతి చ… Read More
జర్నలిస్టులు దీక్ష చేస్తున్నారంటే ప్రభుత్వం విఫలమైనట్టే లెక్క.!టీ సర్కార్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి.హైదరాబాద్ : విధిలేని పరిస్థితిలో జర్నలిస్టులు తమ విధులను నిర్వహిస్తున్నారని, అయినప్పటికి ప్రభుత్వం జర్నలిస్టుల మీద కఠినంగా వ్యవహరిస్తోందని మల్కాజిగిరి… Read More
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సతీమణికి కరోనా పాజిటివ్... డ్రైవర్,వంట మనిషి,గన్మెన్కు కూడా..కరోనా వైరస్ సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సతీమణి పద్మ లతా రెడ్డి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఆమెతో పాటు ముత్తిరెడ్డి గన్మెన్,… Read More
హైడ్రామా.. అనంత జైల్లో ఉండేందుకు జేసీ నిరాకరణ.. కరోనా భయం..దివాకర్ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డికి అనంతపురం న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది… Read More
మూడీస్ సంస్థ షాక్.. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం రేటింగ్ తగ్గింపు..మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హైదరాబాద్లోని శంషాబాద్ విమానశ్రయం రేటింగును బీఏ1 నుంచి బీఏ2కి తగ్గించింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(DIAL)… Read More
0 comments:
Post a Comment