పలామ్ : భారత్ నుంచి కశ్మీర్ను విడదీయాలనుకునే పాకిస్థాన్కు సరైన బుద్ధి చెబుతామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సరిహద్దుల్లో టెర్రరిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని దేశాన్ని రక్షించడంలో రాజీపడబోమన్నారు. ఝార్ఖండ్ లోని పలామ్ జిల్లాలో శనివారం నాడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. బీజేపీ తిరిగి అధికారంలోకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GQx5eC
370 ఆర్టికల్ రద్దు చేస్తాం.. భారత్ నుంచి కశ్మీర్ను విడదీయలేరు : అమిత్ షా
Related Posts:
షాక్: టీడీపీXవైసీపీ..ఎన్నికల్లో సహకరించాలని ఎస్సైకి వైసీపీ నేత లంచం? ఏం జరిగింది.. డీఎస్పీ ట్విస్ట్విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మ… Read More
అమరావతిలో కీలక అడుగు: ఫైవ్ స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ స్కూల్...త్వరలో, వసతులు ఇలాఅమరావతి: నిర్ణీత కాలంలో ప్రతిష్టాత్మక సంస్ధలను ఏర్పాటు చేసేవిధంగా యుద్ధప్రాతిపదికన కార్యక్రమాలను పూర్తి చేయటం ద్వారా మాలక్ష్మి గ్రూప్ అమరావతి నిర్… Read More
దెబ్బకు దెబ్బ: ఇదీ దెబ్బంటే, ఏం చేయలేనిస్థితి.. చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన జగన్అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో బుధవారం నిర్వహించిన వైసీపీ సమర శంఖారావంలో తెలుగుదేశ… Read More
పాకిస్తాన్లో హిందూ దేవాలయంపై దుండగుల దాడి, ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధానికరాచీ: పాకిస్తాన్లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. సింధ్ ప్రావిన్స్లోని హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హిందూ పవిత్ర గ్ర… Read More
ఆకాశ్-శ్లోకల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని రోజులు అంటే? బ్యాచిలర్ పార్టీ మాత్రం స్విస్లోముంబై: రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ పెళ్లి మార్చి 9వ తేదీన శ్లోకా మెహతాతో జరగనుంది. రస్సెల్ మెహతా, మోనా మెహతాల కూతురు శ్లోక. ఈ ప… Read More
0 comments:
Post a Comment