పలామ్ : భారత్ నుంచి కశ్మీర్ను విడదీయాలనుకునే పాకిస్థాన్కు సరైన బుద్ధి చెబుతామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సరిహద్దుల్లో టెర్రరిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని దేశాన్ని రక్షించడంలో రాజీపడబోమన్నారు. ఝార్ఖండ్ లోని పలామ్ జిల్లాలో శనివారం నాడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. బీజేపీ తిరిగి అధికారంలోకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GQx5eC
370 ఆర్టికల్ రద్దు చేస్తాం.. భారత్ నుంచి కశ్మీర్ను విడదీయలేరు : అమిత్ షా
Related Posts:
Coronavirus:సొంతవారే దూరం పెడుతున్న వేళ.. బాధ్యతను తీసుకున్న పోలీసులు,హ్యాట్సాఫ్..!కరోనా ఉధృతి వేగంగా కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ మహమ్మారి కల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్పటికే రోజుకు కొన్ని వేల సంఖ్యలో అక్కడ కరోనావైరస్ పాజిట… Read More
మళ్ళీ మొదలైన వలస కార్మిక వెతలు .. ఢిల్లీలో లాక్ డౌన్ తో 2020 సీన్ రిపీట్దేశ రాజధాని ఢిల్లీలో వలస కార్మికుల కష్టాలు మళ్ళీ రిపీట్ అయ్యాయి . కరోనా కేసుల తీవ్రత నేపధ్యంలో ఢిల్లీలో లాక్ డౌన్ విధించటంతో వలస కార్మికుల సొంత ఊర్ల బ… Read More
యమడేంజర్గా భారత్: ప్రయాణాలు వద్దు.. టీకాతో కూడా ప్రయోజనం లేదు : అమెరికా ఆరోగ్యశాఖన్యూయార్క్ : అమెరికా నుంచి భారత్కు వెళ్లాలనుకునే ప్రయాణికులు వెంటనే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆదేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వ్… Read More
ఇండియాలో కరోనా పంజా .. రికార్డు స్థాయిలో 1,761 మరణాలు, వణికిస్తున్న మహమ్మారిభారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. కరోనా విసిరిన పంజా దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. వేలాదిగా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ భార… Read More
తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కొత్త కేసులు... మరో 18 మంది మృతి...తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్ను దాటిన కేసులు.. తాజాగా 5వేల మార్క్ని చేరాయి. ఆదివారం(ఏప్రిల్ 18)… Read More
0 comments:
Post a Comment