న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సమాచార సేవలపై విధించిన ఆంక్షలను 15 రోజుల్లోనే పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర ప్రతినిధులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతినిధులు, గ్రామ పెద్దలను అమిత్ షా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు, సర్పంచులకు రూ. 2లక్షల బీమా సౌకర్యం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UpqOeV
15 రోజుల్లోనే ఆంక్షలు ఎత్తివేస్తాం: జమ్మూకాశ్మీర్ ప్రతినిధులకు అమిత్ షా హామీ
Related Posts:
దక్షిణాది కే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు..! టాప్ లో ఉన్న సౌత్ నేతల పేర్లు..!!ఢిల్లీ/హైదరాబాద్ : రాహుల్ గాంధీ తర్వాత ఏఐసిసి అద్యక్షపదవిని ఎవరు చేపడతారనేది కాంగ్రెస్ అదిష్టానాన్ని వేధిస్తోన్న ప్రశ్న. ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగేంద… Read More
చంద్రబాబుకు మరో చిక్కు.. ! లింగమనేని ఇంటిపై రైతుల ఫిర్యాదు.. ఆందోళన.. !మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని మరో వివాదం చుట్టుముట్టింది..ఆయన నివాసానికి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు మార్గానికి ఒప్పందంతో రైతుల భ… Read More
ఒకప్పుడు చక్రం తిప్పారు..ఇప్పడు చతికిల బడ్డారు.! గులాబీ వనంలో వినిపిస్తున్న విషాదగీతాలు..!!హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని పరిణామాలు చాలా వింతగా, విచిత్రంగా, గమ్మత్తుగా ఉంటాయి. ఓడలు.. బండ్లుగా మారతాయి. బండ్లు.. ఓడలుగా మారతాయి. తాజా రాజకీయాల్ల… Read More
నోయిడా ఎస్ఈజెడ్లో అగ్నిప్రమాదం .. రంగంలోకి దిగిన 12 ఫైరింజన్లున్యూఢిల్లీ : వర్షాకాలం వచ్చేసింది. ఆడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. కానీ అగ్నిప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఢిల్లీలో ఓ ఫైర్ యాక్సిడెంట్ జరుగగా .. … Read More
కాంగ్రెస్ కు షాక్ మీద షాక్: కర్ణాటకలో రెండో వికెట్ పథనం, గోకాక్ ఎమ్మెల్యే రాజీనామా, బెంగళూరులో !బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. సోమవారం ఉదయం బళ్లారి జిల్లా విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్… Read More
0 comments:
Post a Comment