Tuesday, September 3, 2019

జీడీపీ 5 శాతానికి చేరింది.. అందుకే బెయిల్ రావడం లేదు, మీడియా ప్రతినిధులతో చిదంబరం ...

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని గుక్కతిప్పుకొనివ్వడం లేదు. సీబీఐ కస్టడీ కొనసాగుతుంది. ఇప్పటికే 12 రోజులు కస్టడీకి తీసుకోగా .. తాజాగా మరో రెండురోజుల కస్టడీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇవాళ చిదంబరాన్ని మీడియా ప్రతినిధులు కలిశారు. బెయిల్‌కు సంబంధించి ప్రశ్నించగా ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34oBj71

Related Posts:

0 comments:

Post a Comment