పంజాబ్ : దాయాది దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత వాయుసేన బలోపేతం దిశగా అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని బోయింగ్ సంస్థ నుంచి తయారైన అత్యాధునిక అపాచీ ఏహెచ్-64ఈ హెలికాఫ్టర్లను కొనుగోలు చేసింది. మొత్తం 22 చాపర్లను ఆర్డర్ ఇవ్వగా ఇందులో 8 చాపర్లు భారత వాయుసేనలో చేరాయి. ఇందుకు పంజాబ్లోని పఠాన్కోట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UvHj9h
Tuesday, September 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment