Friday, July 26, 2019

రానున్న ఎన్నికల ఖర్చు లక్ష కోట్లు...! ప్రధానికి లేఖ రాసిన సీఎం మమతా బెనర్జీ

సాధరణ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్,ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తోపాటు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు ఒకరినోకరు విమర్శలు చేసుకున్నారు. ఫలితాల తర్వాత రెండు పార్టీల మధ్య అనేక వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే...ఈ నేపథ్యంలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోడీకి ఎన్నికల సంస్కరణలపై లేఖ రాశారు. లేఖలో భాగంగా అమే పలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLPNaO

0 comments:

Post a Comment