అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ కార్యకర్తలు కత్తులు దూయడంతో ఇద్దరు చనిపోయారు. పలు చోట్ల నేతలను అడ్డుకోవడం, రాళ్లు రువ్వడంతో .. గతంలో ఎన్నడూ లేనివిధంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అర్ధరాత్రి వరకు ఆళ్లగడ్డ, తాడిపత్రి, ఉరవకొండలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో .. భారీగా పోలీసు బలగాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2P2LOWf
Friday, April 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment