క్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు . రాజధాని కొలంబో సహా... చాలా చోట్ల వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి . ముఖ్యంగా కొలంబోలోని మూడు ప్రధాన చర్చిలలో శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో ఎంత మంది చనిపోయిందీ ఇంకా తెలియరాలేదు . ఇప్పటికి 24 మంది మృతి చెందినట్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vhecLg
ఈస్టర్ నాడు ఆరు ప్రార్ధనా స్థలాల్లో బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన కొలంబో ..450 మందికి గాయాలు
Related Posts:
తాలిబన్లపై పంజ్షీర్ పంజా-భీకర యుద్ధంలో 600 మంది హతం-వెయ్యి మంది లొంగుబాటు-ఇదీ తాజా పరిస్థితిపంజ్షీర్పై కథనాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆఫ్గనిస్తాన్లోని ఆ ప్రావిన్స్ను విజయవంతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని నిన్ననే తాలిబన్లు ప్రకటించుకు… Read More
Video:ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీ గురువులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపండి..!!మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలు చెబుతారు. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువు దైవంతో సమానం అని చెబుతారు. మనకు విద్యాబుద్ధులు … Read More
త్రిష,మణిరత్నంల అరెస్టుకు హిందూ సంఘాల డిమాండ్-మరో వివాదంలో పొన్నియిన్ సెల్వన్-అసలేం జరిగింది..దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సినిమా చిత్రీకరణలో గుర్రం చనిపోవ… Read More
తూ.గోలో బాలికపై కన్నతండ్రి అత్యాచారం... కృష్ణా జిల్లాలో బాలికపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్...ఆంధ్రప్రదేశ్లో అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి.ఒకేరోజు మూడు వేర్వేరు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తూర్పు గోదావరిలో ఓ బాలికపై కన్నతండ్రే అత్యా… Read More
Teachers Day:జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు గురువు..!!శ్రీ గురుభోనమ: డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు … Read More
0 comments:
Post a Comment