ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న నవరత్నాల అమలులో భాగంగా దాదాపు పాతిక లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం ఏ ముహుర్తాన తీసుకున్నారో కానీ అప్పటి నుంచీ వరుస వాయిదాల పర్వమే కొనసాగుతోంది. తాజాగా ఆగస్టు 15న నిర్వహించాలని భావించిన ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30RvdfC
ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ మరోసారి వాయిదా- సర్కారు పిల్లిమొగ్గలు - గాంధీ జయంతికి ప్లాన్..
Related Posts:
కొన ఊపిరితో కౌన్సిల్.. సీఎం జగన్ సూపర్ సస్పెన్స్.. అసెంబ్లీలో సుదీర్ఘ స్పీచ్.. తర్వాత?మూడు రాజధానులు ఏర్పాటుకు సబంధించిన రెండు బిల్లులపై శాసన మండలిలో జరిగిన పరిణామాలు చాలా బాధించాయని, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం చేసిన బిల్లుల్ని.. ఓడ… Read More
వైసీపీలో 80శాతం క్రిమినల్సే.. జగన్ దుర్యోధనుడిలా నాశనమవుతాడు : యనమలగురువారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మండలి రద్దుకు సంకేతాలిచ్చినట్టయింది. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ… Read More
కంగనా రనౌత్కు థ్యాంక్స్ చెప్పిన నిర్భయ తల్లి: ఏమన్నారంటే..?న్యూఢిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు నిర్భ… Read More
ముకేష్ అంబానీ నివాసం వద్ద తుపాకీతో కాల్చుకుని సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్యముంబై: విధి నిర్వహణలో ఉన్న ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాను తన తుపాకీతో తనని తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మే… Read More
సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ‘రాజధాని’ పదమే లేదు.. సీఎం ఉన్నచోటే పాలనా కేంద్రం..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని ముఖ్యమంత్రి వైస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. మండలి రద… Read More
0 comments:
Post a Comment