Sunday, April 7, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చీరాల నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా పెద్ద‌గా మార్పులు లేని నియోజ‌క‌వ‌ర్గం ఇది. గ‌తంలో ఉన్న చీరాల మున్సి పాలిటీ, చీరాల మండ‌లం, వేట‌పాలెం మండ‌లాలు య‌ధాత‌ధంగా ఉన్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య‌, ప్ర‌ముఖ చేనేత నేత ప్ర‌గ‌డ కోట‌య్య ఈ నియోక‌వ‌ర్గం నుండి శాస‌న‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. ఇక్క‌డి నుండి రోశ‌య్య రెండు సార్లు గెలిచారు..ఆయన నాలుగు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I2mtuX

Related Posts:

0 comments:

Post a Comment