Sunday, April 7, 2019

పెన్ష‌న్ వ‌య‌సు 65 నుండి 60 కి త‌గ్గింపు : ప‌సుపు-కుంకుమ కొన‌సాగింపు : టిడిపి మేనిఫెస్టో విడుద‌ల‌..

పోలింగ్ తేదీ స‌మీపిస్తోంది. ప్ర‌చారం ప‌తాక స్థాయికి చేరింది. ఉగాది రోజున వైసిపి..టిడిపి వ‌రుస‌గా త‌మ ఎన్నిక‌ల మే నిఫెస్టోల‌ను విడుద‌ల చేసారు. మీ భవిష్యత్‌.. నా బాధ్యత పేరుతో టిడిపి అధినేత చంద్ర‌బాబు మేనిఫెస్టోను ప్ర‌క‌టిం చారు. పెన్ష‌న్ల వ‌య‌సును 65 నుండి 60 ఏళ్లకే త‌గ్గిస్తామ‌ని హామీ ఇచ్చారు. ప‌సుపు-కుంకుమ‌, అన్న‌దాత సుఖీభ‌వ ప్రతీ ఏడాది అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WRSsRA

Related Posts:

0 comments:

Post a Comment