అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ ప్రయత్నాలను ఆరంభించినప్పటి నుంచీ అమరావతి ప్రాంత రైతుల వ్యతిరేక ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే వస్తున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ఈ ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని వహిస్తోంది. జనసేన, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారనే విషయంపై రాజకీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lsNIOK
అవుట్ డేటెడ్ బుర్రను వాడుతూ చంద్రబాబును మించిపోయిన నారా లోకేష్: సాయిరెడ్డి సెటైర్లు
Related Posts:
ఐదు రోజుల క్రితం అదృశ్యం: సరస్సులో శవంగా తేలిన ఐబీఎం ఉద్యోగిహైదరాబాద్: ఐదు రోజుల క్రితం అదృశ్యమైన 28ఏళ్ల ఐటీ ఉద్యోగి అవకాశ్ మహంత కూకట్పల్లిలోని ముళ్లకుంట సరస్సులో శవమై తేలాడు. కంప్యూటర్ హార్డ్వేర్ కంపెనీ ఐబీఎ… Read More
సెల్యూట్ టు ముంబై పోలీస్: నాలుగు రోజుల్లో ఒక్కరూ డుమ్మా కొట్టలేదట!ముంబై: ముంబైలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షానికి మునకేసిందా మహానగరం. జనజీవనం పడకేసింది. … Read More
మరో అల్లుడు రూప రాక్షసుడు .. అనుమానంతో అత్తను, తర్వాత మామను కూడా ...భోపాల్ : ఇటీవల సూర్యాపేట జిల్లాలో ఓ అల్లుడు రూప రాక్షసుడి గురించి తెలుసుకొన్నాం. అత్తపై అతను చేసిన దురగతాన్ని విన్నాం. పోతే మధ్యప్రదేశ్లో కూడా మరో అల… Read More
180 హోటల్ బిల్లు.. కస్టమర్ను చంపిన యజమానిలక్నో : మనుషులు మనీ చుట్టూ తిరుగుతున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కోట్లు కాదు లక్షలు కాదు.. కేవలం వందల రూపాయల కోసం ప్రాణాలు తీస్తున్న ఘటనల… Read More
పీఓకేలోకి 2000 మంది సైనికులను తరలించిన పాక్...?పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి 2000 మంది సైనికులు తరలించింది. నియంత్రణ రేఖకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్… Read More
0 comments:
Post a Comment