అమరావతి: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డేకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ..కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. సుప్రీంకోర్టు న్యాయయూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ రాసిన ఈ లేఖ న్యాయవ్యవస్థను ప్రశ్నించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యమంత్రి.. తన లేఖలో పేర్కొన్న అంశాలపై జాతీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30TOv3g
జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదు: తీవ్ర ఆరోపణలు: సమగ్ర విచారణ: ప్రశాంత్ భూషణ్, ఐవైఆర్
Related Posts:
ఇలా చేస్తే ఇండియా పరువుపోతుంది.. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆందోళనపౌరసత్వ సరవణ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో హింస, విధ్వంసం చోటుచేసుకోవడం బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నా… Read More
ఏపీ రాజధానిపై రాఘవులు కొత్త డిమాండ్.. అమెరికాలో కూడా అది కుదరదన్న సీపీఎం నేతఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మొదటి నుంచి భిన్నవ్యాఖ్యలు చేస్తోన్న కమ్యూనిస్టు పార్టీలు మరోసారి కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాయి. అమరావతిని లెజిస్లేటి… Read More
డీజీపీకి వద్దకు చేరిన న్యూస్ యాంకర్ పై దాడి వ్యవహారం: వీడియోలను ఎడిట్ చేశారంటూ..!అమరావతి: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9లో యాంకర్ గా పని చేస్తోన్న నల్లమోతు దీప్తిపై చోటు చేసుకున్న దాడి వ్యవహారం.. పోలీస్ డైరెక్టర్ జనరల్ వద్దకు చేర… Read More
Vizag: బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు: కన్నా అలా..విష్ణు కుమార్ ఇలా: విశాఖకే కరెక్ట్..!విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధాననులను ఏర్పాటు చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటన.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర… Read More
జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం: రాహుల్, మమతా సహా నేతల హాజరురాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధినేత హేమంత్ సోరెన్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన… Read More
0 comments:
Post a Comment