వైసీపీ సీనియర్ నేత, సీఎం జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట పెను విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సుభాష్ సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమెను హైదరాబాద్ లో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో అనూహ్య ఇబ్బందులు తలెత్తడంతో చివరికి ఆమె చనిపోయారు. ఏపీలో దారుణం:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36S4FhF
వైసీపీ నేత పిల్లి సుభాష్ ఇంట విషాదం - బ్రెయిన్ స్ట్రోక్తో ఎంపీ సతీమణి కన్నుమూత
Related Posts:
కుమారుడు ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజే..లెజెండరీ లీడర్ కన్నుమూతతిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే.. కేరళలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్ర… Read More
ఎలక్షన్లయిపోయాయ్: బాదుడు మొదలుపెట్టేశారుగా: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపున్యూఢిల్లీ: ఇన్ని రోజులూ వాహనదారులకు ఊరట కల్పిస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వాటి గ్రాఫ్ పైకి ఎగబాకడం మొదలు పెట్టినట్టే. ఇదివర… Read More
Bill Gates: దాన కర్ణుడికి ఇదేం పోయే కాలం: భార్యకు విడాకులు: 65 ఏళ్ల వయస్సులో ఆస్తిగొడవలావాషింగ్టన్: ప్రపంచం మొత్తాన్నీ నడిపిస్తోన్న మైక్రోసాఫ్ట్ అధినేత, అపర కుబేరుడు బిల్గేట్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరూ ఊహించని నిర్ణయం అది. అద… Read More
లాక్డౌన్ లేనట్లే ? కేసులు పెరుగుతున్నా కేంద్రం విముఖత- నిర్ణయం రాష్ట్రాలకే..దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మించిన మార్గం లేదని కోవిడ్ టాస్క… Read More
తిరుమలలో భారీ అగ్నిప్రమాదం: శ్రీవారి ఆస్థానమండపం సమీపంలోతిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లక్షల రూపాయల్లో ఆస్తినష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట… Read More
0 comments:
Post a Comment