2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. పాణ్యం సెగ్మెంట్ నుండి వెల్దుర్తి, డోన్ సెగ్మెంట్ నుండి క్రిష్టగిరి మండలాలు పత్తికొండ నియోజకవర్గంలో కలిసాయి. తుగ్గిలి మండలం పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరింది. ఇక, పత్తి కొండ నియోజకవర్గంలో కెఇ కుటుంబం..ఎస్వీ సుబ్బారెడ్డి అనేక పర్యాయాలు గెలుస్తూ వచ్చింది. డోన్- ఆళ్లగడ్డ-పత్తి కొండ నియోజకవర్గాల్లో కెఇ కుటుంబం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uPliGp
Saturday, April 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment