2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. పాణ్యం సెగ్మెంట్ నుండి వెల్దుర్తి, డోన్ సెగ్మెంట్ నుండి క్రిష్టగిరి మండలాలు పత్తికొండ నియోజకవర్గంలో కలిసాయి. తుగ్గిలి మండలం పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరింది. ఇక, పత్తి కొండ నియోజకవర్గంలో కెఇ కుటుంబం..ఎస్వీ సుబ్బారెడ్డి అనేక పర్యాయాలు గెలుస్తూ వచ్చింది. డోన్- ఆళ్లగడ్డ-పత్తి కొండ నియోజకవర్గాల్లో కెఇ కుటుంబం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uPliGp
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పత్తికొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన టీఎస్ ఇంటర్ బోర్డు వైఫల్యాలకు కారకులెవరు? మీ కామెంట్ చెప్పండిహైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూల్యాంకనం నుంచి ఫలితాల వెల్లడి వరకు బోర్డు తీరుపై అనుమానాలు నె… Read More
తెలంగాణకు వర్షసూచనభానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఛత్తీస్గఢ్… Read More
ఉప్పల్ స్టేడియంలో తప్పతాగి తెలుగు టీవీ యాంకర్ తో పాటు మరో ఐదుగురు హల్ చల్ .. కేసు నమోదుఐపీఎల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ కు సన్రైజర్స్ హైదరాబాద్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం కావటంతో ఈ మ్యాచ్… Read More
టీఆర్ఎస్ వ్యూహం ఫలించనుందా... కాంగ్రెస్ విలీనానికి 13 మంది సంతకాలు చేశారా ?తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్ధకం చెయ్యనుందా? కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసే దిశగా పావులు కదుపుతుందా? శాస… Read More
బీసీలకు అన్యాయం.. కేసీఆర్ను క్షమించరు.. అఖిలపక్షం భేటీలో ధ్వజమెత్తిన నేతలుహైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్నిరకాలుగా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల… Read More
0 comments:
Post a Comment