Monday, April 22, 2019

ఉప్పల్ స్టేడియంలో తప్పతాగి తెలుగు టీవీ యాంకర్ తో పాటు మరో ఐదుగురు హల్ చల్ .. కేసు నమోదు

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం కావటంతో ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు హైదరాబాద్ వాసులు పోటెత్తారు . వేలాదిమంది క్రికెట్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇదే మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన కొందరు యువతీ యువకులు ఫుల్ గా తాగేసి నానా రచ్చ చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KX4hF9

Related Posts:

0 comments:

Post a Comment