ఏపిలో ఎన్నికల వేళ..భారీగా ఓట్ల తొలిగింపు పై రచ్చ జరుగుతోంది.ప్రత్యర్ధి పార్టీలే ఓట్ల తొలిగింపుకు దిగుతున్నాయం టూ అధికార - ప్రతిపక్ష పార్టీలు ఒకరి పై మరొకరు ఫిర్యాదులు..ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ప్రజల్లో తమ ఓట్ల పై అనుమానాలు పెరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం దీని పై దృష్టి సారించింది. మోసపూరితంగా ఓట్ల తొలిగింపు పై దరఖాస్తు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYeqyM
Monday, March 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment