హైదరాబాద్/ఖమ్మం: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నవ్యాంధ్రకు పరిమితమవుతూ, తెలంగాణ బాధ్యతలను టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగిస్తారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి కేవలం అప్పగించాలనే మాటలు మాత్రమే కాకుండా.. తెలంగాణ బాధ్యతలు జూనియర్ చేపడతాని ఓ తెలంగాణ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ఇటీవల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHbwi9
జూ.ఎన్టీఆర్కు తెలంగాణ టీడీపీ పగ్గాలు, ఎప్పుడంటే: స్పష్టం చేసిన పార్టీ నేత
Related Posts:
ఏపీలో కరోనా: వాళ్లకు భయానక భ్రమలు..మోదీతో జగన్ చెప్పింది విన్లేదా?80,896 మందికి ప్రైమరీ కాంటాక్ట్స్‘‘ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నా జగన్ ప్రభుత్వం నిజాలు చెప్పడంలేదు. కొవిడ్-19 కేసుల్ని, మరణాల్ని దాచిపెడుతున్నారు. అది పెనుప్రమాదానికి దారితీస్తుంద… Read More
కరోనా మృతులను అమరవీరులతో పోల్చిన అసదుద్దీన్: ఢిల్లీ ప్రార్థనలపై తొలిసారిగా స్పందనహైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవై… Read More
డబ్బుల్లేవ్ .. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి : కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ మిథున్ రెడ్డికరోనా నియంత్రణ విషయం అటుంచితే దేశంలోనూ అటు రాష్ట్రంలోనూ ఖజానా ఖాళీ అవుతుంది. ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలోనే భారీ అప్పు చేస్తున్న కేంద్ర సర్కార్ కు రాష… Read More
కరోనా: మందు ప్రియులకు చేదువార్త.. బీర్ ప్రొడక్షన్ కూడా బంద్, ఈ నెల 30 వరకు..బీర్ ప్రియులకు చేదు వార్త. బీర్లలో కరోనా బ్రాండ్ వాడే మందుప్రియుల నోటిలో వెలక్కాయ పడే వార్తను కంపెనీ ప్రకటించింది. మెక్సికోలో క్రమంగా కరోనా బీర్ ఉత్పత… Read More
రైల్వే టికెట్ల బుకింగ్పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం: మరి కొంత సమయం పట్టొచ్చంటూ..న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి రైల్వే ప్రయాణాలు కొనసాగించడానికి వీలుగా ముందస్తు టికెట్ల బుకిం… Read More
0 comments:
Post a Comment