కోల్కతా : భారతీయ రైల్వేకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాజధాని ఎక్స్ప్రెస్ హాఫ్ సెంచరీ కొట్టింది. 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ ఏట అడుగుపెట్టింది. 1969లో తొలిసారిగా కూతపెట్టి నిర్విరామంగా ప్రయాణీకులకు సేవలందిస్తోంది. ఆ క్రమంలో ఆదివారం నాడు 50వ ఏట ప్రవేశించి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంది. 1969, మార్చి 3వ తేదీన కోల్కతా-న్యూఢిల్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C2VuKO
ఆ కూతకు 50 ఏళ్లు.. నిర్విరామంగా సేవలు.. శభాష్ రాజధాని
Related Posts:
మాన్సాస్ లో డ్యూటీ మొదలుపెట్టేసిన సంచైత.. తొలి నిర్ణయమే వివాదాస్పదం...సంచలన రీతిలో విజయనగరంలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్ ట్రస్టు బాధ్యతలను చేపట్టిన సంచైత గజపతిరాజు తన తొలి నిర్ణయంతో మరో సంచలనం రేపారు. తూర్పుగ… Read More
కరోనా ఎఫెక్ట్ .. టీటీడీ అత్యవసర సమావేశం .. శ్రీవారి ఆలయం మూసివేత ?ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ఇప్పటికే పలు ఆలయాలను మూసివేస్తున్నట్టు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు సంబంధించిన ప్రకటనలు ర… Read More
బలనిరూపణకే సుప్రీంకోర్టు: రెబల్ ఎమ్మెల్యేలు తమవెంటే ఉన్నారంటూ కమల్ నాథ్న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ప్రభుత్వం బలన… Read More
నిర్భయ దోషులకు 20న ఉరిశిక్ష అమలు ఖరారు: దోషుల ప్లీని కొట్టేసిన ఢిల్లీ కోర్టున్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన దోషులకు ఉరిశిక్ష అమలు ఖరారైపోయింది. తాజాగా, ఉరిశిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ దోషులు పెట్టుకున్… Read More
coronavirus: తిరుమలలో కరోనా కలకలం..? భక్తుడికి పాజిటివ్ లక్షణాలు, రుయా ఆస్పత్రిలో చేరిక..అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఓ భక్తుడికి జలుబు, తీవ్ర జ్వరం ఉండటంతో కరోనా వైరస్ … Read More
0 comments:
Post a Comment