అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఓ లేఖ రాశారు. దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్మృత్యర్థం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/337aa9I
రాష్ట్ర పండుగగా బాలు జయంతి: సీఎం జగన్కు లేఖ, అంతర్వేది రథ నిర్మాణంపై చంద్రబాబు ఇలా
Related Posts:
ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత.. కాల్పులకు ముందు ఫేస్బుక్ లైవ్లో నిందితుడున్యూఢిల్లీ: ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జామియా ప్రాంతంలో రాంభగత్ గోపాల్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పౌరస… Read More
నా మృతదేహంపై కాషాయజెండా: ‘జామియా’ షూటర్ రామ్భక్త్ గోపాల్ బ్యాక్గ్రౌండ్ ఇదీ!న్యూఢిల్లీ: అతని పేరు రామ్భక్త్ గోపాల్ శర్మ. వయస్సు 19 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్లోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలోని జెవర్ ప్రాంతానికి చెందిన యువకుడు. దేశ… Read More
మాట తప్పడం-మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం .. విరుచుకుపడిన జనసేనఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జనసేన పార్టీ నిప్పులు చెరిగింది. నాడు చంద్రబాబు హయాంలో అన్నిటి రేట్లు పెరిగాయని మళ్ళీ చంద్రబాబుకు ఓటేస్తే ఆర్టీసీ , కరెం… Read More
అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను నిజం చేశారు: ఢిల్లీ ఎన్నికల వాయిదా కోసం బీజేపీ కుట్ర: ఆప్, సీపీఐ..!న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు నిరసనగా దేశ రాజధానిలో ఆందోళన చేపట్టిన జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థ… Read More
వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం: రూ.100 నుంచి 150 వరకు..!న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధరలు లేదా ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగనున్నాయా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రమంగా వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూ … Read More
0 comments:
Post a Comment