Sunday, September 27, 2020

రాష్ట్ర పండుగగా బాలు జయంతి: సీఎం జగన్‌కు లేఖ, అంతర్వేది రథ నిర్మాణంపై చంద్రబాబు ఇలా

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఓ లేఖ రాశారు. దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్మృత్యర్థం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/337aa9I

Related Posts:

0 comments:

Post a Comment