అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోంది. పాదయాత్రలో అప్పటి ప్రతిపక్షనాయకుడిగా అధికారంలోకి వస్తే ఏవైతే హామీలు ఇచ్చారో... ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే దిశగా సీఎం జగన్ ముందుకెళుతున్నారు. ఇప్పటికే నవరత్నాల్లోని చాలా వరకు పథకాలను అమలు చేయగా తాజాగా సోమవారం రోజున మరో పథకం ప్రారంభించనున్నారు. రైతు భరోసా పథకంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kP9YlJ
Sunday, September 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment