Thursday, April 11, 2019

180 మంది కోసం 13,500 అడుగుల ఎత్తులో..! మంచుకొండల్లో పోలింగ్ కేంద్రాలు

సిక్కిం : లోక్‌సభ ఎన్నికల వేళ సిక్కిం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం 180 మంది ఓటర్ల కోసం మంచుకొండపై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. తూర్పు సిక్కిం ప్రాంతంలోని జ్ఞాతంగ్‌ మంచుకొండపై.. సముద్ర మట్టానికి 13 వేల 500 అడుగుల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UuimOM

Related Posts:

0 comments:

Post a Comment